శ్రీశైల పుణ్యక్షేత్రం లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఆలయాల సందర్శన కార్యక్రమంలో భాగంగా నేడు శ్రీశైలం మల్లికార్జున స్వామి మరియు you భ్రమరాంబ తల్లి దర్శించుకుని ఆలయ ప్రాంగణాన్ని సందర్శించడం జరిగింది..