భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి దేవాలయాల సందర్శన కార్యక్రమం కోటప్పకొండ కి వచ్చి ఆ పరమేశ్వరుని దర్శించుకుని బయలుదేరడం జరిగింది