భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఆలయాల సందర్శన కార్యక్రమము ముగింపు కార్యక్రమంలో కడప జిల్లా రాజంపేట పార్లమెంట్ లొని ఒంటిమిట్ట కోదండ రామాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడడం జరిగింది..