జన ఆశీర్వాద యాత్ర లో భాగంగా నేడు విజయవాడకు విచ్చేసిన కేంద్ర క్యాబినెట్ మంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకులు, జి కిషన్ రెడ్డి గారు పాల్గొన్నారు.
ఆజాది కా అమృత మహోత్సవం,, 75th Independence Day Celebrations. భారతీయ జనతా యువమోర్చా నెల్లూరు జిల్లా, కావలి పట్టణంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది,, కార్యక్రమం జిల్లా అధ్యక్షులు యశ్వంత్ సింగ్ గారు నాయకత్వంలో జరిగింది, కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కమల గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందుకూరి సత్యనారాయణ గారు, జనతా పార్టీ కావలి పట్టణ అధ్యక్షులు బ్రహ్మానందం గారు, భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర సోషల్ మీడియా సహా ఇన్చార్జి శ్రీనాథ్…
Read moreభారతీయ జనతా యువమోర్చా అమలాపురం పార్లమెంట్ జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కటికి రెడ్డి గంగాధర్ గారు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొనడం జరిగింది..