యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా మొదటి సంవత్సరం!!! భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు శ్రీ సోము వీర్రాజు గారు నాపై నమ్మకం ఉంచి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యువ మోర్చా అధ్యక్షునిగా బాధ్యతలు ఇచ్చి నేటికి ఒక సంవత్సరం పూర్తయింది ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను....
భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి స్వామి వివేకానంద చికాగో లో ప్రసంగించి నేటికి 128 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా "రన్ ఫర్ యువ" పేరు తోటి విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్ లో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మాధవ్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రకాష్ రెడ్డి గారు యువ మోర్చా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది...
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి పిలుపు మేరకు నిన్న విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేరి అక్కడ నుండి ర్యాలీగా బయలుదేరి జగదాంబ సెంటర్ మీదగా కలెక్టర్ ఆఫీస్ కు చేరుకోవడం జరిగింది కలెక్టర్ ఆఫీస్ గేట్లు నెట్టివేసి లోపలికి ప్రవేశించి కలెక్టర్ చాంబర్ ముందు కలెక్టరేట్ ముందు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వినాయక చవితిని వీధివీధిలో వాడవాడలా జరుపుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని ధర్నా చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంట…
Read moreజన ఆశీర్వాద యాత్ర లో భాగంగా నేడు విజయవాడకు విచ్చేసిన కేంద్ర క్యాబినెట్ మంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకులు, జి కిషన్ రెడ్డి గారు పాల్గొన్నారు.
ఆజాది కా అమృత మహోత్సవం,, 75th Independence Day Celebrations. భారతీయ జనతా యువమోర్చా నెల్లూరు జిల్లా, కావలి పట్టణంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది,, కార్యక్రమం జిల్లా అధ్యక్షులు యశ్వంత్ సింగ్ గారు నాయకత్వంలో జరిగింది, కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కమల గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందుకూరి సత్యనారాయణ గారు, జనతా పార్టీ కావలి పట్టణ అధ్యక్షులు బ్రహ్మానందం గారు, భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర సోషల్ మీడియా సహా ఇన్చార్జి శ్రీనాథ్…
Read moreభారతీయ జనతా యువమోర్చా అమలాపురం పార్లమెంట్ జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కటికి రెడ్డి గంగాధర్ గారు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొనడం జరిగింది..
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి నాయకత్వంలో కడప జిల్లాలో పొద్దుటూరు లో టిప్పుసుల్తాన్ విగ్రహం పెట్టాలనేటువంటి ఆలోచనకు వ్యతిరేకంగా స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి యొక్క హిందూ వ్యతిరేక ఆలోచనా విధానాలకు వ్యతిరేకంగా ధర్నా చేయడం జరిగింది..
శ్రీశైల పుణ్యక్షేత్రం లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఆలయాల సందర్శన కార్యక్రమంలో భాగంగా నేడు శ్రీశైలం మల్లికార్జున స్వామి మరియు you భ్రమరాంబ తల్లి దర్శించుకుని ఆలయ ప్రాంగణాన్ని సందర్శించడం జరిగింది..