భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి నాయకత్వంలో కడప జిల్లాలో పొద్దుటూరు లో టిప్పుసుల్తాన్ విగ్రహం పెట్టాలనేటువంటి ఆలోచనకు వ్యతిరేకంగా స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి యొక్క హిందూ వ్యతిరేక ఆలోచనా విధానాలకు వ్యతిరేకంగా ధర్నా చేయడం జరిగింది..
శ్రీశైల పుణ్యక్షేత్రం లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఆలయాల సందర్శన కార్యక్రమంలో భాగంగా నేడు శ్రీశైలం మల్లికార్జున స్వామి మరియు you భ్రమరాంబ తల్లి దర్శించుకుని ఆలయ ప్రాంగణాన్ని సందర్శించడం జరిగింది..
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఆలయాల సందర్శన కార్యక్రమము ముగింపు కార్యక్రమంలో కడప జిల్లా రాజంపేట పార్లమెంట్ లొని ఒంటిమిట్ట కోదండ రామాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడడం జరిగింది..
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఆలయాల సందర్శన కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా త్రిపురాంతకం చేరుకోవడం జరిగింది, భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో భారీ స్వాగత కార్యక్రమం అదేవిధంగా భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది...
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న ఆలయాలపై దాడులను వ్యతిరేకిస్తూ దేవాలయాల సందర్శన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది, వారు ఈ రోజు వారి ఇంటి దగ్గర నుంచి ప్రారంభమై కృష్ణా నది ఒడ్డున ఉన్నటువంటి శైవ క్షేత్రమైన శివ క్షేత్రాన్ని దర్శించి శివ స్వామి ఆశీర్వాదం పొంది ప్రారంభం చేయడం జరిగింది, వారితో పాటు యువ మోర్చా నాయకులతో కలిసి పాల్గొంటున్నాను''
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి దేవాలయాల సందర్శన కార్యక్రమం కోటప్పకొండ కి వచ్చి ఆ పరమేశ్వరుని దర్శించుకుని బయలుదేరడం జరిగింది
*BJYM - #Cheer4Inda | Olympics 2020* India has started it's olympic journey today & we have started to #Cheer4India. Join in as we try to *Be like an Olympian* for 16 days by registering on *http://cheer4india.bjym.org.* Upon successfully completing the challenges for 16 days, you get a chance to win exciting goodies! Let's #Cheer4India!
2 సంవత్సరాల క్రితం నుండే EWS రిజర్వేషన్ కోసం భారతీయ జనతా యువమోర్చా ఆందోళన కార్యక్రమాలు ప్రారంభం చేసింది దాని యొక్క ఫలితమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి అగ్రవర్ణాల్లోని పేదలకు నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి వరాన్ని ఈ రాష్ట్రంలో కూడా అమలు పరుస్తుంది...
అగ్రవర్ణాలలో పేదలకు 10 శాతం రిజర్వేషన్ ని కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది,కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పది శాతం రిజర్వేషన్ తక్షణమే మన ఆంధ్రరాష్ట్రంలో అమలు చేయాలని ప్రతిభ ఉన్న విద్యార్థులు ఎవరు కూడా నష్టపోకూడదని రాష్ట్ర విద్…
రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది... కేంద్రంలోని నరేంద్రమోడీ గారి ప్రభుత్వం దేశం లో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలకు కేటాయించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేక రకాల ఉద్యమాల తర్వాత అనేక రకాల నిర్బంధంలో తర్వాత అనేక రకాల కేసులు తర్వాత నేడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది..
భారతీయ జనతా యువమోర్చా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదటిసారి నేను చెప్పిన మాట ఈ ఒక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు అయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది దాని తర్వాత రాష్ట్…
రాష్ట్ర ప్రభుత్వం నూతన జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేయాలని భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తున్నాం..